శ్రీరామనవమి: మదనపల్లెలో అన్నదానం, పానకం పంపిణీ.

0
84

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం లైఫ్ కేర్ రాజశేఖర్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదాన, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం, చల్లని పానకం, మజ్జిగ పంపిణీ చేశారు. ఎండలో భక్తులకు ఈ సేవ ఉపశమనం కలిగించింది. స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీరాముని ఆశీస్సులు పొందారు. రాజశేఖర్ కుటుంబ సభ్యుల సేవాభావాన్ని స్థానికులు ప్రశంసించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పట్టాదారు పాసు పుస్తకముల పంపిణీ కార్యక్రమం_పెమ్మసాని చంద్రశేఖర్ గారు.
గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన పట్టాదారు పాస్ బుక్ పంపిణీ కార్యక్రమ సందర్భంగా భూ రికార్డ్స్...
By John Baji 2026-01-02 14:44:41 0 148
Andhra Pradesh
ఉగాది రాశి ఫలాలు
రాసి ఫలాలు 
By Naveen Kumar 2026-03-18 11:23:51 0 90
Andhra Pradesh
భవన కార్మికుల నిరసన
భవన నిర్మాణ కార్మిక సంఘం బోర్డు నిధులను 20 కోట్ల రూపాయలను ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడానికి కార్మిక...
By Rajini Kumari 2026-01-13 16:31:58 0 138
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com