ఆర్టీసీ కాంప్లెక్స్లు ఆహ్లాదకరంగా ఉండాలి

0
158

పార్వతిపురం జిల్లాలో గల అన్ని ఆర్టీసీ బస్ స్టేషన్లు ఆహ్లాదకరంగా ఉండాలని, ప్రయాణికులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆర్టీసీ కాంప్లెక్స్ల్స్ను ఆకస్మికంగా సందర్శించారు. కాంప్లెక్స్ గల ప్లాట్ ఫామ్స్, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, విక్రయ దుకాణాలను క్షుణ్నంగా పరిశీలించారు. ప్రయాణికులతో మాట్లాడి ఆర్టీసీ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

#RAJESH 

Search
Categories
Read More
Meghalaya
Youth Empowerment: Skillerate 2026 Takes Center Stage
Meghalaya is doubling down on its youth-led economy with the nationwide rollout of the Skillerate...
By Dunna Jessicaruth 2026-05-15 10:59:35 0 67
Andhra Pradesh
జిల్లా ఉప కలెక్టర్ గారికి ఓ పాస్టర్ వేడు కోలు
విశాఖ పట్నం మధుర వాడ లో నివాసం ఉండే రత్న కుమారి సోమవారం ప్రజా ఫిర్యాదుల కార్య క్రమం లో జిల్లా ఉప...
By Mobbu Venkatramana 2026-03-31 16:25:33 0 207
Telangana
నిజామాబాద్
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో...
By Sadaq Sadaq 2026-04-30 09:30:03 0 99
Andhra Pradesh
రైస్ మిల్లులపై విజిలెన్స్ దాడులు-రేషన్ బియ్యం పట్టివేత.
శుక్రవారం, మదనపల్లె సీటీఎం రోడ్డులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్ రైస్ మిల్లులపై కడప విజిలెన్స్ ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-06 07:46:57 0 112
Karnataka
Karnataka Government Eyes Quantum Economy with 20 B USD Action Plan
Karnataka has unveiled a visionary Quantum Action Plan to position the state as a leader in...
By Bharat Aawaz 2025-07-17 06:42:32 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com