మార్కాపురం బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హోం మంత్రి వంగలపూడి అనిత గారు

0
136

మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదకతను పై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్వాంత్ర వ్యక్తం చేశారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు ఆయన వెంట జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ రాజబాబు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఉన్నారు ఘటనపై వెంటనే స్పందించిన అధికారులు గోల్డెన్ అవర్ లోనే ప్రమాదక స్థలానికి చేరుకుని పలువురిని రక్షించినట్లు మంత్రి తెలిపారు ఈ ప్రమాదంలో మొత్తం 13 మంది మృతి చెందినట్లు మరో 28 మంది ఆసుపత్రిలో చేర్పించినట్టు మంత్రి వెల్లడించారు బస్సులో మొత్తం 41 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం కొంతమందిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించి నట్టు చెప్పారు మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి హామీ ఇచ్చారు 

Search
Categories
Read More
Bharat Aawaz
Learning & Youth Empowerment........
From Learning to Leading: MY Bharat Volunteers in Action at India Post Office📮 From North to...
By Bharat Aawaz 2025-07-03 06:59:08 0 2K
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం ంల:ప్రతి నెలా మొదటి తేదీనే పెన్షన్లు: మార్కెట్ కమిటీ చైర్మన్
అన్నమయ్య జిల్లా సోమల మండలం, ఇరికిపెంట గ్రామంలో బుధవారం పెన్షన్ పంపిణీ సందర్భంగా మార్కెట్ కమిటీ...
By Kothuru Murali 2026-04-01 06:14:14 0 68
Andhra Pradesh
Muppidi Avinash Reddy: ఏపీ మద్యం స్కాంలో కీలక పరిణామం.. సిట్ ముందు లొంగిపోయిన ముప్పిడి అవినాశ్ రెడ్డి.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అవినాశ్ రెడ్డి సిట్ ముందు లొంగుబాటు సుప్రీంకోర్టు ఆదేశాలతో...
By Pagadala Venkateswar 2026-02-26 11:37:24 0 77
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : వీబీజీ-రామ్ పథకంపై ఈనెల 9న అవగాహన
సదుం ఎంపీడీవో రాధారాణి మాట్లాడుతూ, ఈనెల 9న వీబీజీ-రామ్ పథకంపై ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు...
By Kothuru Murali 2026-03-08 08:18:15 0 82
Andhra Pradesh
పుంగనూరు: పుంగునూరు పట్టణంలో జెఏసీ నూతన కార్యవర్గం ఏకగ్రీవం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గ జెఏసీ కార్యవర్గ సమావేశం విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో...
By Kothuru Murali 2026-03-28 06:19:32 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com