వర్షానికి దెబ్బతిన్న రోడ్డుకి మరమ్మతులు

0
135

26-03-2026 కిందటిసారి కురిసిన భారీ వర్షాలకు సంగాయిపల్లి మరియు చౌదర్పల్లి గ్రామాల మధ్య ఉన్నటువంటి రోడ్డు పూర్తిగా దెబ్బ తినడం జరిగింది ఈ విషయాన్ని గౌరవనీయులు సంగాయిపల్లి మరియు రాంపూర్ సర్పంచ్ గారు  శ్రీ నిర్మల శ్రీశైలం యాదవ్  గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారు తక్షణమే స్పందించి రోడ్డు పరిశీలించి నేడు మరమ్మత్తులు ప్రారంభించడం జరిగింది.

ఈ యొక్క రోడ్డు పనులు చౌదర్పల్లి పరిధి దాటి దాదాపుగా వాగు వరకు చేపించడం జరుగుతుంది. కాబట్టి ఇరు గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతాయని ఆశిస్తూ రెండు గ్రామాల మధ్య మరింత మంచి వాతావరణం ఏర్పడాలని కోరుకుంటున్నాము

Like
1
Search
Categories
Read More
Telangana
కేబీఆర్ చుట్టూ ట్రాఫిక్ మార్పులు.. ఆదివారం వన్‌వే ట్రయల్.|
హైదరాబాద్ : నగర ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు...
By Sidhu Maroju 2026-04-03 18:24:01 0 101
Andhra Pradesh
Medamalli Balaji: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా మెడమల్లి బాలాజీ పేరు సిఫారసు.
బాలాజీ పేరును ఆమోదించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం  కేంద్రానికి...
By Pagadala Venkateswar 2026-01-29 06:19:42 0 97
Telangana
షాద్ నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లకు దక్కిన అరుదైన గౌరవం
   హైదరాబాద్: అత్యుత్తమ పనితీరును గుర్తించి డీఐ వెంకటేశ్వర్లు కు బంగారు పతకంతో...
By Sidhu Maroju 2025-08-22 14:32:17 0 539
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com