శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులు

0
245

 

మండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయిన బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారు...

ఆలయపెద్దలు శాలువాతో గురురాజ్ దేశాయ్ గారిని ఘనంగా సన్మానించారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా ప్రసాదం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు సంపత్ గౌడు, మాజీ సర్పంచు రామన్న గౌడు, శివ, చాకలి హనుమన్న, చాకలి దేవయ్యా , బిజెపి సొషల్ మీడియ కన్వినర్ దండు వీరేష్ మరియు గ్రామ పెద్దలు భక్తాదులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Search
Categories
Read More
Rajasthan
Red Alert: Severe Heatwave Warnings Grips The State
The India Meteorological Department (IMD) has issued a critical weather warning for Rajasthan as...
By Dunna Jessicaruth 2026-05-16 08:39:50 0 70
Andhra Pradesh
AP SSC Exams: ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్‌సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా...
By Pagadala Venkateswar 2026-03-20 03:46:48 0 135
Andhra Pradesh
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు
*తాడేపల్లి*   *మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని...
By Rajini Kumari 2026-01-28 13:07:52 0 159
Andhra Pradesh
రైతులకు తక్షణమే అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలు అందించాలి
కోడుమూరు రైతులకు మరియు భూమిలేని కవులు రైతులకు అన్నదాత సుఖీభవ కింద తక్షణమే రూ 20000 ఇవ్వాలని...
By mahaboob basha 2025-06-10 00:32:55 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com