అధికారులతో కలిసి పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి.|

0
162

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ అల్వాల్‌లోని రామచంద్రాపురం కాలనీలో పర్యటించారు.

ఈ సందర్భంగా HMWSSB DGM వెంకటేశ్వర్లు గారు మరియు శేఖర్ గారితో కలిసి అక్కడ జరుగుతున్న మురుగునీటి పైప్‌లైన్ (Sewerage pipeline) పనులను ఆమె పర్యవేక్షించారు.

అనంతరం కాలనీ నివాసితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

పైప్‌లైన్ పనుల్లో సరైన లెవల్స్ పాటించాలని మరియు ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను పూర్తి చేయాలని ఆమె కాంట్రాక్టరును ఆదేశించారు. 

ఈ కార్యక్రమంలో కాలనీ సభ్యులు నారాయణ, శ్రీను, రాజు తదితరులు పాల్గొన్నారు.

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
జర్నలిస్టుల సంక్షేమమే టీజేయు లక్ష్యం - రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు
కుత్బుల్లాపూర్ నియోజక వర్గ టీజేయు కార్యాలయం ప్రారంభం.. హాజరైన పలువురు నేతలు... అభినందన వెల్లువలు...
By Sidhu Maroju 2025-05-30 14:38:05 0 2K
Business & Finance
Check Your Credit Score Before Applying for Any Loan
Checking your credit score before applying for a loan helps you understand your financial...
By Navya Sree 2026-07-17 08:28:16 0 32
SURAKSHA
The Vanguard of Justice: An IPS Officer's Journey
Leading with Courage, Integrity, and People-First Policing: In the demanding realm of internal...
By Kalaga Sailaja 2026-07-23 10:17:46 0 28
Sports
రగ్బీ (RPL) ముగింపు కార్యక్రమం లో పాల్గొన్న ముఖ్యమంత్రి : రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌లో నిర్వహించిన రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా...
By Avunoori Mahesh 2026-06-29 00:39:47 0 166
Business & Finance
BEST Bus Services Yet to Resume Full Operations
The BEST employees' strike has officially ended, but bus services across Mumbai have not fully...
By Navya Sree 2026-07-03 05:20:53 0 60
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com