బాధితులకు న్యాయం లక్ష్యం.. నేరస్థులకు శిక్షే ధ్యేయం: ఎస్పీ.
Posted 2026-03-25 03:03:23
0
173
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్ట్ మానిటరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల లక్ష్యమని, నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి కేసుపై పూర్తి అవగాహనతో పనిచేసి, సాక్షులను సకాలంలో కోర్టుకు హాజరుపరచాలని, వారెంట్ల అమలులో జాప్యం చేయవద్దని, పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. హత్యలు, మహిళలు, చిన్నారులపై కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పవన్ కల్యాణ్ ను కలిసిన రామ్ చరణ్..
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భేటీ
మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో...
Grid Failure and Hospital Blackout Spark Outrage in North Goa
A massive central grid failure severely crippled North Goa, plunging popular coastal belts into...
నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....!
భారత్ అవాజ్...
₹504 Crore Fraud Case Highlights Governance Reforms
The Central Bureau of Investigation (CBI) has arrested a senior IAS officer and two former bank...
Monsoon Rains Boost Farming Activity in Madhya Pradesh
The steady advance of the southwest monsoon across Madhya Pradesh has brought significant relief...