మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
Posted 2026-03-24 12:09:45
0
220
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*
మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*జిల్లాలో ఉండే రౌడీ షీటర్స్ పై ప్రత్యేకంగా పెట్టడం జరిగింది*
ఐజి పి అశోక్ కుమార్ మీడియా తో మాట్లాడుతూ
సాధారణ తనిఖీలలో భాగంగా మచిలీపట్నం, పెడన లోని పలు పోలీస్ స్టేషన్ లు సదర్శించాను
స్టేషన్ లలో నమోదైన కేసు వివరాలు వాటి పరిష్కార మార్గాల గురుంచి వివరాలు సేకరించం
జిల్లాలో గంజాయి, క్రైమ్, మహిళల పై అత్యాచార ఘటనలు జరగకుండా ఎస్ పి విద్యాసాగర్ ప్రత్యేక దృష్టి సారించారు
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాలు నివారణ శాతం తగ్గుముఖం పట్టింది
జిల్లా లో ని పోలీస్ సిబ్బంది పనితీరు మెరుగ్గా ఉంది
రౌడీ షీటర్ లో మరల ఏదైనా క్రైమ్ లో ఉండిన యెడల వారిపై పిడి యాక్ట్ నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లె: మహిళలకు 33% సీట్ల కేటాయింపు చారిత్రాత్మకం -సుగవాసి.
రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలనే టీడీపీ నిర్ణయంపై మదనపల్లెలో శుక్రవారం హర్షం...
భూతాపాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ విద్యుత్ ను పొదుపుగా వాడాలి
శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయంలో శనివారం జరిగిన ఇళ్ల గణన ఫీల్డ్ ట్రైనర్ ట్రైనింగ్ కార్యక్రమంలో...
Rathan U. Kelkar IAS: Transforming Governance with Vision
The Journey Begins
"Effective governance is measured by the positive impact it...
తిరుపతి భవిష్యత్తులో స్మార్ట్ సిటీ గా
తిరుపతి:- తిరుపతి స్మార్ట్ సస్టెనబల్ సిటీ గా తిర్చిద్దిదే లక్ష్యం తో ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ...
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రధాన రహదారి పై ధర్నా నిర్వహించిన బీజేపీ శ్రేణులు
నస్పూర్ : తేదీ 07/05/2026, తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు చేసిన...