“⚠️ Online Scam Alert – మీ డబ్బు సురక్షితంగా వుంధా!?

0
755

దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ మోసాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. కొత్త కొత్త పద్ధతులతో సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.

ఇటీవల…

‘మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అవుతుంది’ అంటూ కాల్స్ చేసి, OTP తీసుకుని డబ్బులు దోచుకుంటున్న ఘటనలు ఎక్కువయ్యాయి.

ముఖ్యంగా ఉద్యోగం కోసం వెతుకుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని…

Fake job offers, loan apps, investment schemes పేరుతో లక్షల రూపాయలు మోసం చేస్తున్నారు.

పోలీసులు ఏమంటున్నారంటే…

ఎవరైనా అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజెస్ వస్తే వెంటనే స్పందించకూడదు… OTP, PIN వంటి వివరాలు ఎవరితోనూ షేర్ చేయకూడదు అని హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి మోసాలకు గురైతే…

తక్షణమే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

కాబట్టి ప్రేక్షకులారా… జాగ్రత్తగా ఉండండి… అప్రమత్తంగా ఉండండి…

ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం మా ఛానల్‌ను follow చేయండి…

@Reporter SIVAJI

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu: తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన.
సీఎం చంద్రబాబు నాయుడు తన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని...
By Pagadala Venkateswar 2026-03-21 06:17:27 0 133
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి చెప్పాలి : కర్నూలు జిల్లా పోలీసులు
కర్నూలు : కర్నూలు సిటీ : కర్నూలు జిల్లా...* నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని  రౌడీ...
By Hari Krishna 2026-01-11 09:24:55 0 183
Business
CCI ORDERS PROBE ON ASIAN PAINTS
India’s fair trade regulator Competition Commission of India (CCI) has launched a formal...
By Bharat Aawaz 2025-07-03 08:36:25 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com