కార్మికుల క్షేత్రంలో జలకళ... సిరిసిల్ల మానేరువాగులో నిరంతరం గోదారమ్మ సేద
Posted 2026-03-24 02:08:33
0
195
తాగునీటికి తండ్లాడిన నేల.. సాగునీటి కోసం ఎదురుచూసిన సారవంతమైన భూమి.. మానేరు తప్ప మరో మార్గం లేని మైదాన ప్రాంతానికి.. పరవళ్లు తొక్కుతూ ఎదురొచ్చిన గోదావరి..కార్మికుల క్షేత్రంలో జలకళ..కరవుతీరి పాడిపంటలు, పసిడి రాశులతో కళకళ.. 'ప్రపంచ జల దినోత్సవం' శుభాకాంక్షలతో.. సిరిసిల్ల మానేరువాగులో 'నిరంతరం గోదారమ్మ సేద తీరేలా చూడాలని ఆకాంక్ష..'
కాళేశ్వరం నీళ్లు.. నా నేలను తాకిన తొలినాళ్లలో.. నాలో ఉప్పొంగిన భావోద్వేగం..💧💧💧
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మహావీర జయంతి: ఈటల రాజేందర్ అహింసా సందేశం”.|
హైదరాబాద్ : సికింద్రాబాద్లో జరగిన మహావీర జయంతి వేడుకలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్...
TN Cops Today: Cyber Crime Awareness Warriors
Today TN police officers led cyber crime awareness drives statewide. In Chennai, Madurai, Trichy,...
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ
సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
Chandrababu Naidu: ముగిసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ.. సుదీర్ఘంగా చర్చలు జరిపిన నేతలు.
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్ కల్యాణ్
గ్రామీణాభివృద్ధి, టీటీడీ వివాదాలపై...
విదద్యార్థులకు పధకాల బావుకరణ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి
దంతాలపల్లి ఏప్రిల్ 23 మేజర్ న్యూస్ (భారత్ ఆవాజ్ )
దంతాలపల్లి మండలంలోని రేపోని ప్రాథమిక...