జగన్ దమ్ము,ధైర్యం ఎంటో ఏపీ ముక్యమంత్రిని అడగండి...

0
671

విశాఖపట్నం :- మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని హేళన చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయనపై షర్మిల, సునీతా దారుణమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆగ్రహంగా మాట్లాడారు.

చంద్రబాబు:-కుటామి. ప్రభుత్వంతో చేతులు కలిపి సొంత అన్ననే దెబ్బతీయడానికి చేతులు కలుపుతారా అంటూ మండిపడ్డారు 

ఈరోజు అనగా (సోమవారం మార్చి 23వ తేదీ) విశాఖపట్నం నుండి ప్రెస్ మీట్ లో మాట్లాడుతు ఇలా అన్నారు, కోట్లాదిమందికి అండగా నిలిచిన ఆయనని ఈరోజు సొంత కుటుంబంలోని వాళ్లే పక్క పార్టీ వాళ్ళతో కుమ్మక్కై సొంతవాడి పైన లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడడం జరిగింది.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది  . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు...
By Karapati Gopi 2025-12-30 04:22:08 0 515
Chhattisgarh
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community
FIR Filed Against Filmmaker Anurag Kashyap in Raipur Over Alleged Remarks on Brahmin Community...
By BMA ADMIN 2025-05-21 07:45:00 0 2K
Andhra Pradesh
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: 8 మందికి రూ.10 వేల చొప్పున జరిమానా
చీరాల: చీరాల ఒకటో పట్టణ ట్రాఫిక్ ఇంచార్జి ఎస్సై పవన్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి డ్రంక్ అండ్...
By Gadiyapudi Narendra 2026-02-07 17:30:15 0 142
Telangana
‎టి 20 ఇండియా ఫైనల్ మ్యాచ్ చూసేందుకు బారీ స్క్రీన్ ఏర్పాటు చేసిన ఓ యువ కాంగ్రెస్ నాయకుడు
‎నిన్న జరిగిన ఇండియా,న్యూజిలాండ్ టి 20 క్రికెట్ మ్యాచ్ చూసెందుకు కుతుబుల్లాపూర్...
By Ponnala Srinivasrao 2026-03-09 11:58:35 0 273
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com