మైనార్టీల సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుంది రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
166

రంజాన్ పండగ పురస్కరించుకొని రాయిచోటి పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని కలిసిన పలువురు మైనార్టీ నాయకులు రంజాన్ పండగ పురస్కరించుకుని పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన మైనార్టీ నాయకులు ఉద్దేశించి ప్రసాద్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు సంక్షేమానికి టిడిపి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని కొనియాడారు ఈ సందర్భంగా పరువులు ముస్లిం నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గోల్డ్ షాప్ లో యజమాని ఫిరోజ్ ఖాన్ సాదక్ ప్రసాద్ బాబును ఆలింగనం చేసుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు 

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లెలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ.
మదనపల్లిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
By Pagadala Venkateswar 2026-01-21 06:49:09 0 136
Andhra Pradesh
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో భవన కార్మికునికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం నిమ్మనపల్లి రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన కార్మికుడు ఉదయ్...
By Pagadala Venkateswar 2026-01-26 05:39:19 0 153
Andhra Pradesh
జీజీహెచ్ వాహన పార్కింగ్ గుత్తేదారుకు తాకీదులు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పార్కింగ్ ఫీజు వసూళ్ల పేరుతో రోగులను ఇబ్బంది పెడుతున్నారని,...
By John Baji 2025-12-31 09:11:26 0 156
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com