శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవంలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
157

రాయచోటి మండలం అబ్బవరం గ్రామంలో ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వార్షిక తిరుణాల మహోత్సవ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి వారి తనయుడు మండిపల్లి నిచ్చల నాగిరెడ్డి గారు పాల్గొన్నారు వీరికి ఆలయ కమిటీ సభ్యులు దేవస్థానం అధికారులు టిడిపి నేతలతో పాటు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం స్వామివారికి వారిచే ప్రత్యేక పూజలు గావించి వేద పండితుల ఆశీర్వచనాలు అందజేశారు అనంతరం శాలువాతో సత్కరించి గజమాలతో సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభయాంజనేయ స్వామి వారిని భక్తితో పూజించి వారికి సత్యం సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తులు ప్రగాఢ నమ్మకం అన్నారు అనంతరం కమిటీ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఈ ఏడాది దావోస్ పర్యటనపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్న చంద్రశేఖర్నన్
*Davos day-4*   *For scrolls*   *దావోస్:*   *ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా...
By Rajini Kumari 2026-01-22 11:59:31 0 128
Andhra Pradesh
విద్యార్థుల సమస్యలు పై చిత్తశుద్ధి లేని డీఈఓ ను సస్పెండ్ చేయాలి
విద్యార్థుల సమస్యలపై చిత్తశుద్ధి లేని డీఈవో ని సస్పెండ్ చేయాలని ఎమ్మిగనూరులో స్థానిక ఎంఈఓ...
By Boya Dasthagiri 2026-04-18 11:37:57 0 136
Andhra Pradesh
Kolusu Parthasarathy: 11 సీట్లకే పరిమితమైనా మీ 'తాచుపాము' బుద్ధి మారలేదు: మంత్రి పార్థసారథి.
ప్రజా రాజధాని అమరావతిపై వైసీపీ విషం చిమ్ముతోందని మంత్రి పార్థసారథి విమర్శ నాడు అసెంబ్లీలో జై...
By Pagadala Venkateswar 2026-01-17 11:19:01 0 155
Karnataka
Sigandur Bridge Opens — Karnataka’s Longest Cable-Stayed Marvel
Karnataka celebrated the inauguration of its longest inland cable-stayed bridge, the 2.25 km...
By Bharat Aawaz 2025-07-17 06:43:51 0 2K
Telangana
కురవి ఎన్నికల ప్రచారసభలో డోర్నకల్ మాజీఎమ్మెల్యే మాజీ మంత్రి డిఎస్ రెడ్యానాయక్..*
*రాజునాయక్ పశువుల వ్యాపారం చేయడం తప్పా, సంతలో బ్రోకర్ (మధ్యవర్తిత్వం) చేయడం తప్పా...!!* ...
By CM_ Krishna 2025-12-16 01:18:24 0 241
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com