నూరు నియోజకవర్గ :సదుంలో పర్యటించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే

0
84

పుంగనూరు నియోజకవర్గం, సదుం లో తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మైనార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి వారికి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసి, వారి యోగక్షేమాలను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఖాజాపీర్, కాలేశా తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లె: అగ్ని ప్రమాదంలో వృద్ధురాలికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో సిద్ధమ్మ(70) అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది....
By Pagadala Venkateswar 2026-03-11 12:15:39 0 89
Andhra Pradesh
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం
PGRS ద్వారా మాజీ సైనిక కుటుంబానికి భూ సమస్య పరిష్కారం బాపట్ల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం...
By Gadiyapudi Narendra 2025-12-30 10:59:58 0 292
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com