మదనపల్లె: పన్నుల వసూళ్లు పక్కాగా జరగాలి – కలెక్టర్.

0
125

మదనపల్లెలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పన్నుల వసూళ్లపై కీలక సూచనలు చేశారు. వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు సమర్థవంతంగా జరగాలని, పెండింగ్ బకాయిలను వెంటనే వసూలు చేయాలని శుక్రవారం ఆదేశించారు. ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్, రవాణా, మైనింగ్, రిజిస్ట్రేషన్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. వాణిజ్య సంస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టి సరైన పన్నులు వసూలు చేయాలని తెలిపారు

Search
Categories
Read More
Haryana
हरियाणा स्टीलर्स की मिश्रित प्रदर्शन: जीत और हार का संतुलन
हरियाणा स्टीलर्स ने प्रो कबड्डी लीग (PKL) सीजन 12 के विजाग चरण में मिश्रित प्रदर्शन दिखाया है।...
By Pooja Patil 2025-09-11 09:11:15 0 178
Andhra Pradesh
జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహణ :
కర్నూలు : 13 వ తేదీ శనివారం కర్నూలు లో లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ లోక్...
By Hari Krishna 2025-12-14 06:42:01 0 274
Andhra Pradesh
అగ్నిప్రమాద బాధితులను ఆర్థిక సాయం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాద బాధితులను ఎమ్మెల్యే బేబినాయన బుధవారం...
By Boiena Rajesh 2026-04-01 23:54:54 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com