పుంగునూరు నియోజకవర్గం:చౌడేపల్లి మండలంలో అకాల వర్షానికి నేలకొరిగిన బీరపంట
Posted 2026-03-20 06:15:29
0
159
చౌడేపల్లి మండలంలో బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షం బీరపంటకు తీవ్ర నష్టం కలిగించింది. ఖాన్ సాబ్ మిట్ట గ్రామంలో రైతు నూరుల్లాకు చెందిన ఎకరం బీరపంట నేలకొరిగింది. కోత దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతు గురువారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో పలువురు రైతులు కూడా పంట నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins
"The true strength of a police officer lies not only in enforcing the law but...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Chandrababu Naidu: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.
Andhra
Chandrababu Naidu Serious on Rajahmundry Adulterated Milk Incident
రాజమండ్రి కల్తీ పాల...
Architect of Assam's Growth: The Inspiring Journey of IAS Dr. Ravi Kota
From Ground-Level Governance to Global Policy: How Dr. Ravi Kota Shaped Modern Public...
Uttarakhand Approves ₹213 Crore for Key Projects
The Uttarakhand government has approved massive financial sanctions totaling ₹213 crore to...