శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ

0
127

ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం నిర్వహించే అయ్యప్ప సాముల పాదయాత్ర కార్యకమని సంబందించిన కాలెండరును ఆవిష్కరణ కార్యకం ఙరిగింది. ఈ పాదయాత్ర ను స్వర్గీయ వేణుగోపాల్ గురు స్వామి  శిశులు కృష్ణ గురు స్వామి,  గోవర్ధన్ గురుసామి, నిర్వహిస్తున్న రు. ఈ సంవత్సరం 30-11-2026 నుండి 06-13-2026 వరకు సాగుతుందని తెలిపారు. ఆసక్తి గల వారు తమ పేరు నమోద చేసుకోవాలని తెలిపారు.  ఈ కార్యకర్తం ప్రతి సంవత్సరము గౌలిపురా అయ్యప్ప స్వామి  దేవాదాయం నుండి శబరి మల వరకు సాగుతుంది. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ  లో గోపాల్ రెడ్డి గురు స్వామి, మదు గురు స్వామి,  యశృత్ గురు స్వామి,  ఎచ్.పి. శ్రీకాంత్ గురు స్వామి,  గోపి గురు స్వామి,  మల్లికార్జున్ గురు స్వామి,  తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-19 12:27:40 0 113
Telangana
బాల్య వివాహం ఆపండి
గ్రామం మండలం: జర సంఘం విలేజ్ లో scop ngo. ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రాంలో బాల్య వివాహం నిషేధం అని...
By Alige Srinivas 2026-03-04 09:52:51 0 271
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం లో టిడిపి ఆవిర్భావ వేడుకలు
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను...
By Kothuru Murali 2026-03-30 11:51:12 0 68
Andhra Pradesh
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు.
Ambati Rambabu: నోరు అదుపులో ఉండాల్సిందే.. అంబటి భార్య పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు...
By Pagadala Venkateswar 2026-02-02 04:51:34 0 86
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com