రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

0
181

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో బుధవారం రైతన్న మీకోసం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి రైతులు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుందని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆయనతో టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
ముస్లింలకు కూర్చోపెట్టి దగ్గరుండి వడ్డించడం : హిందువులకు మాత్రం గుడి గోపురం పై నిలబడి విసిరేయడం
ఇది జరిగింది ఎక్కడో కాదు తెలంగాణలోనే మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ లీడర్ ఐన జగ్గారెడ్డి గారు.ముస్లిం ల...
By Ponnala Srinivasrao 2026-03-24 04:36:11 0 155
Telangana
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:19:54 0 491
Andhra Pradesh
విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకోవాలి: డీఈవో.
జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని మదనపల్లిలోని బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్...
By Pagadala Venkateswar 2026-02-28 11:34:40 0 106
Andhra Pradesh
పి4తో బంగారు కుటుంబాల దిశగా అడుగులు – మదనపల్లిలో కార్యక్రమం.
మదనపల్లిలో సోమవారం నిర్వహించిన పి4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్ట్నర్‌షిప్) కార్యక్రమంలో...
By Pagadala Venkateswar 2026-03-31 03:36:35 0 119
Andhra Pradesh
నాడు నేడు ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో మంత్రి నారా లోకేష్
*నాడు, నేడు, ఎప్పుడూ మంగళగిరి ప్రజల సేవలో ఉంటాను*   *అందరం కలిసికట్టుగా ఉంటేనే అభివృద్ధి...
By Rajini Kumari 2025-12-20 09:45:18 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com