రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

0
152

రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయమని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి మండలం సీతయ్య పేటలో బుధవారం రైతన్న మీకోసం నిర్వహించారు. గ్రామంలో పర్యటించి రైతులు కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తుందని, గిట్టుబాటు ధరలకు ప్రభుత్వం రైతులు నుంచి వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఆయనతో టీడీపీ నేతలు, అధికారులు ఉన్నారు.

#BOIENA RAJESH 

Search
Categories
Read More
Telangana
భీమన్న సేవలో రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణు కుమార్
వేములవాడలోని రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామిని తెలంగాణ రాష్ట్ర మంత్రి,...
By Kodam Prasad 2026-03-17 08:34:28 1 830
Telangana
సికింద్రాబాద్ లో ఘనంగా.. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం..|
సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ...
By Sidhu Maroju 2026-03-27 10:10:54 0 78
Andhra Pradesh
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరీక్షణ బాబు గారు....
ఎన్టిఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు... మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం...
By Chennaiah Kati 2026-01-31 14:32:52 0 176
Andhra Pradesh
Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు.
  Pawan Kalyan: పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణంపై నటి భూమిక ఆసక్తికర వ్యాఖ్యలు. 27-01-2026 Tue...
By Pagadala Venkateswar 2026-01-28 10:55:47 0 89
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com