విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

0
604

నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్ఆర్పియం హైస్కూల్ లో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఉందని డొక్కా సీతమ్మ భోజనం పథకం లో భోజనం చాలా అద్భుతంగా ఉందని,కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం విద్యార్థులు ఆరోగ్యం, పాఠశాలల అభివృద్ధిని పాఠశాల అభివృద్ధికి కొరకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల విషయంలో నాణ్యత లేనిది సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: అంబేద్కర్ ఆశయాలను గౌరవిద్దాం...
అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్...
By Pagadala Venkateswar 2026-04-14 07:20:41 0 96
Andhra Pradesh
​లింగ నిర్ధారణ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో లింగ నిర్ధారణ నిషేధ చట్టం-1994ను కఠినంగా అమలు చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్...
By Pagadala Venkateswar 2026-03-08 04:50:01 0 115
Andhra Pradesh
ఉత్తమ అవార్డు అందుకున్న సబ్ రిజిస్టర్ శాఖ ఉద్యోగి అమీర్.
సంతనూతలపాడు: సంతనూతలపాడు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎస్ డి అమీర్. ఈ మేరకు...
By Gadiyapudi Narendra 2026-01-27 05:52:53 0 185
Andhra Pradesh
బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ
కృష్ణాజిల్లా పోలీస్    *బిల్ గేట్స్ గారికి సాదర స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ శ్రీ...
By Rajini Kumari 2026-02-16 08:00:57 0 174
Andhra Pradesh
మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్ల తనిఖీ చేసిన ఐ జి పి అశోక్ కుమార్
*కృష్ణాజిల్లా మచిలీపట్నం*    మచిలీపట్నం లోని పలు పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేసిన ఐ జి...
By Rajini Kumari 2026-03-24 12:09:45 0 159
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com