విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న ఎమ్మెల్యే కొండయ్య

0
574

నేడు చీరాలలో ఎన్ఆర్పిఎం హై స్కూల్ సందర్శించిన సందర్భంగా విద్యార్థులతో కలిసి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాల కొండయ్య భోజనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ఎన్ఆర్పియం హైస్కూల్ లో విద్యార్థులకు డైనింగ్ హాల్ ఉందని డొక్కా సీతమ్మ భోజనం పథకం లో భోజనం చాలా అద్భుతంగా ఉందని,కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం విద్యార్థులు ఆరోగ్యం, పాఠశాలల అభివృద్ధిని పాఠశాల అభివృద్ధికి కొరకు తన వంతు కృషి చేస్తానని, విద్యార్థుల విషయంలో నాణ్యత లేనిది సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జనార్ధన్, మున్సిపల్ చైర్మన్ మించాల సాంబశివరావు, కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
హైదరాబాద్ జూపార్క్ లోని ఆడపులికి క్లీంకార పేరు.
జూపార్క్ బృందానికి ధన్యవాదాలు తెలిపిన ఉపాసన
By Sidhu Maroju 2025-06-20 16:34:07 0 1K
Andhra Pradesh
కర్నూల్ లో సినీ హీరో ఆది!!
కర్నూలు :  కర్నూల్ నగరంలో శనివారo  శంభాల సినిమా బృందం సందడి చేసింది సినిమా విజయవంతం...
By Hari Krishna 2025-12-28 01:13:33 0 146
Andhra Pradesh
మదనపల్లె: బొలెరో ఢీకొని తాతా–మనవరాల కు గాయాలు.
శుక్రవారం సత్యసాయి జిల్లా కొక్కంటి క్రాస్ బాలసముద్రానికి చెందిన వీరప్ప (60) తన మనవరాలు హిమశ్రీ...
By Pagadala Venkateswar 2026-03-28 04:16:07 0 82
Telangana
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
   మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
By Sidhu Maroju 2025-12-16 13:40:34 0 180
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com