ప్రశాంతంగా పది పరీక్షలు

0
231

ఉమ్మడి అల్లూరి జిల్లా లో 72 పరీక్షా కేంద్రాలలో మొదటి రోజు పది పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్టు అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. అల్లూరి జిల్లా నుంచి 7268 మందికి 7215 మంది రాసారు. 99.26 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.పోలవరం జిల్లాలో 4184 మందికి 4140 మంది పరీక్ష రాశారని 99.52 హాజరు శాతం నమోదు అయినట్లు తెలిపారు.

 

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
పులిచెర్ల: ఊపిరి పీల్చుకున్న రైతులు
చిత్తూరు జిల్లా, పులిచెర్ల మండలంలో పంటలను ధ్వంసం చేస్తున్న జంట ఏనుగులు శుక్రవారం పాకాల మండలంలోని...
By Kothuru Murali 2026-01-31 04:28:10 0 132
Bharat Aawaz
అక్షరానికా? లేక అధికారానికా?
ఒక జర్నలిస్టుగా మీ ప్రాథమిక విధి, సమాజంలోని లోపాలను, అవినీతిని, అన్యాయాన్ని ఎత్తిచూపడమే. ఏళ్ల...
By Bharat Aawaz 2025-07-08 17:56:35 0 954
Telangana
భారత్ సంచలన విక్టరీ... ప్రపంచ క్రికెట్ రారాజుగా టీమిండియా
T20 World Cup 2026 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్ను సొంతం చేసుకుంది....
By Yadamma Raju Gajapaga 2026-03-08 17:32:00 0 210
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com