పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరువలేము- చీరాల వాకర్స్ అసోసియేషన్

0
548

చీరాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్య్ర సమరయోధుడు,గాంధేయవాది,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు మూలపురుషుడు,హరిజనోద్దరణ కొరకు నిర్వరామంగా కృషిచేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఎన్ ఆర్ పి ఎం గ్రౌండ్ నందు వారి చిత్రపటానికి,విగ్రహానికి పూల దండ వేసి నివాళులు అర్పించి,మునిసిపల్ సెక్యూరిటీ గార్డ్స్ ముగ్గురికి నూతన వస్త్రములు బహుకరించి, 55 మంది పేదలకు కండువాలు పంపిణీ చేసి, అల్పాహారం ఏర్పాటు చేసినారు.

కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురు ప్రసాద్, కూనిశెట్టి శ్రీనివాసరావు, పెరుమాళ్ళ శివ ప్రసాద్,సుధాకరరావు,నారాయణమూర్తి,తుకారాం,రమణారావు,శ్రీనివాసరావు,చెంగలరాయుడు,లాల్,సత్యనారాయణ,తదితర వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
త్వరలో అందుబాటులోకి అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ టిమ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులను బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-10-08 11:20:10 0 191
Andhra Pradesh
ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు టిడిపి కార్యకర్తలకు 10 లక్షలు ప్రమాద బీమా పంపిణీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రామాపురం మండలం లో ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన టిడిపి కార్యకర్తలకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్...
By Benguluri Madhubabu 2026-03-14 10:47:41 0 149
Andhra Pradesh
దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన
ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల...
By Mobbu Venkatramana 2026-02-11 13:33:13 2 312
Andhra Pradesh
పుంగునూరు:టీడీపీ మైనారిటీ నాయకులు SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని కలిశారు.
2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ...
By Kothuru Murali 2026-01-22 12:33:05 0 123
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com