మదనపల్లెలో రూ. 5 కోట్ల ఆలయ భూమి కబ్జా.. కలెక్టరేట్‌లో ఫిర్యాదు.

0
98

మదనపల్లె పట్టణంలోని మడికయల శివాలయానికి చెందిన సుమారు 5 కోట్ల రూపాయల విలువైన 41 సెంట్ల భూమిని కొందరు వ్యక్తులు రెడ్డి సంఘం పేరుతో అక్రమంగా కబ్జా చేశారని ఆలయ కమిటీ సభ్యులు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (PGRS) లో ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ కొప్పల వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన డీఆర్వో, విచారణ జరిపి ఆలయ భూమిని పరిరక్షించాలని అధికారులను ఆదేశించారు. చారిత్రక ఆలయ ఆస్తులను కాపాడాలని కమిటీ సభ్యులు కోరారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ శుక్రవారం పరామర్శించాను.
గుంటూరు జీజీహెచ్‌లో పోలీసుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న మానస యువతిని రాష్ట్ర మహిళా...
By Gadiyapudi Narendra 2026-01-10 12:17:17 0 212
Andhra Pradesh
లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికి పోలీస్ అధికారి
పోలవరం జిల్లా కేంద్రంలో పోలీసు శాఖ లో వరుసగా అవినీతికి పాల్పడుతూ ఏసీబీ కి పట్టుబడుతున్న...
By Shyamala Yadagiri 2026-03-18 04:08:11 0 156
Telangana
జాతీయ రోరల్ స్కేటింగ్ విజేతలను అభినందించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :   ఈనెల 5 వ తేదీ నుంచి 15 వ తేదీ వరకు విశాఖపట్నం లో...
By Sidhu Maroju 2025-12-21 06:46:51 0 142
Telangana
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
తెలంగాణ ప్రభుత్వ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక రాష్ట్రవ్యాప్తంగా పారిశుద్ధ పరిశుభ్రత సమైన్యంగా...
By Alige Srinivas 2026-03-06 13:21:43 0 249
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com