రాయచోటిలో ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
179

ఈరోజు రాయచోటి  ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ అండ్ న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారికి ఘన స్వాగతం పలికిన రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడానికి విచ్చేసిన మంత్రివర్యులు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోదరుభావం సామరస్యాన్ని ప్రతిబించేలా కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సమాజంలో అన్ని వర్గాలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా  ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు ముస్లిం మత పెద్దలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు 

Search
Categories
Read More
Telangana
ఫోన్ ట్యాపింగ్ ఎట్ మల్కాజ్గిరి కాంగ్రెస్ లీడర్స్
*ఫోన్ ట్యాపింగ్ @ మల్కాజిగిరి లీడర్స్. *మల్కాజ్గిరి ని వదలని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.మైనంపల్లి...
By Vadla Egonda 2025-06-18 19:57:24 0 1K
Andhra Pradesh
మదనపల్లెలో ఇరువర్గాల ఘర్షణ.. తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లెలో ఆదివారం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తిరుపతికి చెందిన...
By Pagadala Venkateswar 2026-04-20 03:22:04 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com