అన్నమయ్య ​జిల్లా వ్యాప్తంగా పటిష్టంగా విజిబుల్ పోలీసింగ్: SP.

0
121

అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు, జిల్లావ్యాప్తంగా శనివారం 'విజిబుల్ పోలీసింగ్' కార్యక్రమాన్ని పోలీసులు పటిష్టంగా నిర్వహించారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడం, నేరాలను అరికట్టడం దీని లక్ష్యం. ఈ తనిఖీల్లో భాగంగా, పోలీసులు వాహనాలను తనిఖీ చేసి గంజాయి వంటి అక్రమ రవాణాను అడ్డుకున్నారు. రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించిన వారికి, హెల్మెట్/సీట్ బెల్ట్ ధరించని వారికి, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనదారులకు జరిమానాలు విధించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Annamayya: 114 ఏళ్ల నిరీక్షణ ఫలించిన వేళ.
భారతదేశ చిత్రపటంలో అనేక ప్రత్యేకతలున్న పట్టణం మదనపల్లె. 114 ఏళ్ల కల ఫలించి ఇప్పుడు జిల్లా...
By Pagadala Venkateswar 2026-01-05 15:09:32 0 193
Telangana
మక్క, వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభం
కొమురం భీం జిల్లా కౌటాల మండలం లో నా బార్డ గోదాములో, మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రం, సాండ్ గాం...
By Vangari Praveen 2026-05-01 10:36:01 0 227
Andhra Pradesh
పుంగనూరు: వైసిపి స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా హేమచంద్ర
వైసిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, శుక్రవారం చిత్తూరు జిల్లా, పుంగనూరు...
By Kothuru Murali 2026-02-21 08:31:43 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com