పుంగనూరులో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ప్రారంభం

0
118

అన్నమయ్య జిల్లా పుంగనూరులో శుక్రవారం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని కూటమి నాయకులు ప్రారంభించారు. ఈ పథకం ద్వారా పుంగనూరు నియోజకవర్గంలోని 37,191 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా 21.23 కోట్ల రూపాయల చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యాదవ కార్పొరేషన్ నరసింహ యాదవ్, పుంగనూరు మార్కెట్ కమిటీ ఛైర్మన్, కూటమి నాయకులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్: డీఎస్పీ పావని.
మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు...
By Pagadala Venkateswar 2026-04-20 03:24:20 0 68
Telangana
దస్తూరాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
దస్తూరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ...
By Mitappaly Shiavji 2025-12-28 11:33:52 0 399
Telangana
హమాలీల సమ్మె రైతుల ఆందోళన.....!
నల్లబెల్లిలో హమాలీల సమ్మె.. రైతుల రాస్తారోకోతో ఉద్రిక్తత...   భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్...
By Gujile Ramu 2026-05-07 08:55:37 0 86
Andhra Pradesh
రాష్ట్ర కార్యాలయం చైర్మన్ గారికి వినతి పత్రం
రాష్ట్రంలోని మైనారిటీ వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ...
By Rajini Kumari 2026-02-05 09:24:49 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com