ప్రజల కోసం క్షేత్రస్థాయిలోకి... పైప్ లైన్ పనులను పర్యవేక్షించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి. |

0
106

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని డేవిడ్స్ కిచెన్ సమీపంలో కొనసాగుతున్న టీ జంక్షన్ వాటర్ పైప్‌లైన్ పునరుద్ధరణ పనులను మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. 

స్థానికులకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆమె అధికారులకు సూచించారు.

ఈ పర్యవేక్షణలో జలమండలి డిజిఎం వెంకటేశ్వర్లు, శేఖర్ మరియు ఇతర విభాగాల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్న శాంతి శ్రీనివాస్ రెడ్డి, నాణ్యతతో కూడిన పనులను సకాలంలో పూర్తి చేయాలని కోరారు.

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.
విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన...
By Pagadala Venkateswar 2026-01-25 06:25:53 0 101
Andhra Pradesh
చీటీ డబ్బుల వివాదం.. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మహిళ ఆరోపణ.
చిప్పిలి అంగన్వాడీ టీచర్ రాజేశ్వరి మంగళవారం తన సోదరితో కలిసి ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ,...
By Pagadala Venkateswar 2026-03-25 03:01:01 0 93
Andhra Pradesh
Municipal Commissioners Transfers Andhra Pradesh: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీలు.
అనంతపురం మున్సిపల్ కమిషనర్‌గా ఎం. జస్వంత్‌రావు నియామకం   రాష్ట్రవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-02-07 07:33:17 0 161
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com