మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.

0
159

మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను గురువారం ఉత్తమ అవార్డు అందుకున్నారు. ములకలచెరువు మండలం దేవలచెరువుకు చెందిన రామాంజులు, తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని ఆసుపత్రి నర్సింగ్ హెడ్ మంజుల ప్రశంసించి, అవార్డును అందజేశారు. ఈ గుర్తింపు పట్ల ఆసుపత్రి సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్.
  టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్ 01-05-2026 Fri 22:25...
By Pagadala Venkateswar 2026-05-02 04:09:58 0 63
Andhra Pradesh
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డెన్ సెర్చ్
భగత్ సింగ్ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ అన్నమయ్య జిల్లా పుంగనూరులోని భగత్ సింగ్ కాలనీలో...
By Pagadala Venkateswar 2026-04-11 06:28:07 0 79
Andhra Pradesh
అనకాపల్లి పద్మశాలి సంక్షేమ సంఘం, నూకాంభిక అమ్మవారికి పట్టు వస్త్రములు సమర్పించుటకు, జరిగిన సమావేశం
అనకాపల్లి ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పండుగగా గుర్తింపు...
By Uma MaheswarRao 2026-02-23 10:25:57 0 236
Andhra Pradesh
Chandrababu Naidu: తిరుమలలో అత్యాధునిక ఫుడ్ ల్యాబ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
తిరుమల శ్రీవారి భక్తులకు అందించే ప్రసాదాలు, అన్నప్రసాదాల నాణ్యతను మరింత పెంచే దిశగా కీలక అడుగు...
By Pagadala Venkateswar 2026-03-21 11:30:13 0 143
Andhra Pradesh
పెంచిన బడ్జెట్ కేటాయింపుల్లో రైల్వే శాఖకు అభివృద్ధి ప్రోత్సాహం
SCR BZA PR No.296 తేదీ: 07 ఫిబ్రవరి , 2026   *పెంచిన బడ్జెట్ కేటాయింపులతో ఆంధ్రప్రదేశ్...
By Rajini Kumari 2026-02-07 12:01:57 0 140
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com