మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ. - శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కుట్టు మిషను పంపిణీ.

0
77

నెల్లూరు 

కావలి పట్టణం శ్రీసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుడు యునైటెడ్ కింగ్ డమ్ లో ఉన్న వంశీ తులసి సౌజన్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పేద యువతి కి కుట్టు మిషను పంపిణీ చేశారు. శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ 

 పొన్నగంటి మాధవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంశీ తులసీ అందించిన సహకారం కు ధన్యవాదాలు తెలిపారు.మహిళాదినోత్సవం సందర్భంగా ఒక పేద మహిళకు కుట్టు శిక్షణ పూర్తి చేసుకుని ఆర్థిక పరిస్థితుల వలన కొత్త మిషను కొనుగోలు చేసుకోలేని పరిస్థితి లో సుదూర ప్రాంతంలో ఉన్న తులసీ వంశీ కుట్టు మిషను అందించడం అభినందనీయం అని ట్రస్ట్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కావలి ప్రాంతంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తూ అర్హులైన పేద మహిళలకు పలువురి సౌజన్యంతో కుట్టు మిషను అందిస్తూ వారి జీవనోపాధి కి సహకరిస్తున్న శ్రీ సాయి చారిటబుల్ ట్రస్ట్ మాధవి సేవలు మరువలేనివి అని కార్యక్రమంలో పాల్గొన్న , విశ్రాంత బ్యాంకు అధికారి ట్రస్ట్ ప్రతినిధి కమల్,సీనియర్ జర్నలిస్ట్ జయప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు.

Search
Categories
Read More
Telangana
"రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ప్రొఫెసర్ అన్సారీ ప్రాణాలతో చెలగాటమా? - వర్సిటీ నిర్లక్ష్యంపై బంధుమిత్రుల నిరసన!"
  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లింగ్విస్టిక్ డిపార్ట్‌మెంట్ రిటైర్డ్ ప్రొఫెసర్...
By Sidhu Maroju 2026-03-25 07:37:20 0 88
Andhra Pradesh
మహాశివరాత్రి సందర్భంగా సామర్లకోటలో ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు
సామర్లకోట: మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పంచారామ భీమేశ్వర స్వామి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-12 09:41:26 0 215
Telangana
తెలంగాణ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు- బరిలో అభిషేక్ సింఘ్వీ , వేం నరేందర్ రెడ్డి .|
హైదరాబాద్: తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను...
By Sidhu Maroju 2026-03-05 06:44:04 0 98
Rajasthan
Rajasthan Seeks Own Defence Manufacturing Corridor in State
At a military seminar in Jaipur on July 15, Lt Gen Manjinder Singh of Southwestern Command...
By Bharat Aawaz 2025-07-17 07:19:29 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com