ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
104

మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం లో మంత్రి మండిపల్లి ప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్ నిర్వహించాడు ప్రజలు తమ సమస్యలను తాలూకు అర్జీలను మంత్రికి సమర్పించారు ఈ సందర్భంగా మంత్రి ప్రతి వినతిని స్పష్టంగా విని సంబంధిత అధికారులకు శాఖా పరంగా పరిష్కరించాలని మాట్లాడి సమస్యను పరిథిగతను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఈ ప్రజలు పాల్గొని తమ వెనుతులను సమర్పించారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఆర్ అండ్ బి రోడ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే రామాంజనేయులు.
ప్రత్తిపాడు మండలం,కోయవారిపాలెం గ్రామం నందు ఆర్ & బి రోడ్డు నుండి వినాయకుని గుడి వరకు సిసి...
By John Baji 2026-01-02 14:16:22 0 132
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్...
By Kothuru Murali 2026-01-25 11:43:18 0 112
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com