ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ

0
238

విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం ఉదయం 11 గంటలకు .30 ఆసుపత్రులకు మంజూరైన భవన నిర్మాణాలు పనుముట్లు డస్టు బిన్లు .కాల్యూక్లాటర్. ప్యారా మాట్. టాయిలెట్ బృష్. బకెట్.మగ్గులు. మ్యాప్ కిట్స్. రూం స్ప్రే. బోర్ మేట్. కేబుల్ క్లాత్ . డోర్ కటిన్స్ .ను కేంద్రీయ బండారు పథకం క్రింద .ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు పంపిణీ చేశారు . ఈ పంపిణీ సందర్భంగా . కే జగన్మోహన డాక్టర్. డాక్టర్ కార్తీక్. సబార్డ్నెట్ రాము. డి ఇ ఓ సుష్మ.మరియుఆఫీస్ సిబ్బంది పాల్గొ న్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ భేటీ ఉత్తర్వులు జారీ చేసిన...
By Pagadala Venkateswar 2026-02-19 06:54:12 0 119
Bihar
Prashant Kishor Say's: “Our democracy is not weak” |
Political strategist-turned-politician Prashant Kishor, who founded the Jan Suraaj Party...
By Bharat Aawaz 2025-09-23 11:50:14 0 2K
Telangana
"గాంధీభవన్‌లో సికింద్రాబాద్ DCC కీలక భేటీ: సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు.|
హైదరాబాద్ : సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ఈరోజు...
By Sidhu Maroju 2026-05-01 06:18:15 0 148
Andhra Pradesh
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు
ప్రకటన ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు: కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు ప్రత్యేక...
By Rajini Kumari 2026-03-20 16:19:51 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com