ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ

0
237

విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం ఉదయం 11 గంటలకు .30 ఆసుపత్రులకు మంజూరైన భవన నిర్మాణాలు పనుముట్లు డస్టు బిన్లు .కాల్యూక్లాటర్. ప్యారా మాట్. టాయిలెట్ బృష్. బకెట్.మగ్గులు. మ్యాప్ కిట్స్. రూం స్ప్రే. బోర్ మేట్. కేబుల్ క్లాత్ . డోర్ కటిన్స్ .ను కేంద్రీయ బండారు పథకం క్రింద .ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు పంపిణీ చేశారు . ఈ పంపిణీ సందర్భంగా . కే జగన్మోహన డాక్టర్. డాక్టర్ కార్తీక్. సబార్డ్నెట్ రాము. డి ఇ ఓ సుష్మ.మరియుఆఫీస్ సిబ్బంది పాల్గొ న్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
  భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-09 14:57:10 0 73
Telangana
దాంపత్యం అనేది ఒక నమ్మకం తో కూడిన ప్రయాణం.. స్వాతి నుండి రేణుక వరకు..‎భ‌ర్త‌లు వ‌ద్దు బాయ్ ఫ్రెండ్సే ముద్దు అంటూ అరాచకం
వివాహ వ్యవస్త మీద నమ్మకం ప్రాధాన్యత విలువలు లేకపోవడం విపరీతమైన స్వేచ్ఛ పెద్దలు ఆదాయ సంపాదనలో పడి...
By Ponnala Srinivasrao 2026-05-03 04:29:55 0 83
Andhra Pradesh
పదవ తరగతి పరీక్షా ఫలితాలలో మెరిసిన ఆణిముత్యాలు (Z
పుంగనూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్షల్లో శహవార్ 600కు 592 మార్కులతో స్కూల్...
By Kothuru Murali 2026-05-01 12:32:37 0 65
Andhra Pradesh
శ్రీ రామా నవమి వేడుకలకు పాల్గొన ఈస్ట్ mla మహ్మద్ నజీర్ గారు
పాత గుంటూరు మణి హోటల్ దగ్గర ఉన్న శ్రీ రామాలయం దగ్గరకు వచ్చిన టీడీపీ MLA మహ్మద్ నజీర్ గారు హాజరు...
By Kola Kirankumar 2026-03-27 13:49:39 0 309
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com