ఆయుష్ ప్రాంతీయ కార్యా లయంలో నిర్మాణ మెటీరియల్ పంపిణీ

0
205

విశాఖ పట్నం లో గల మధుర వాడ యందు ఆయుష్ ప్రాంతీయ ఉప సంచాలకులు జోనల్ - 1 వారి కార్యాల యం మంగళ వారం ఉదయం 11 గంటలకు .30 ఆసుపత్రులకు మంజూరైన భవన నిర్మాణాలు పనుముట్లు డస్టు బిన్లు .కాల్యూక్లాటర్. ప్యారా మాట్. టాయిలెట్ బృష్. బకెట్.మగ్గులు. మ్యాప్ కిట్స్. రూం స్ప్రే. బోర్ మేట్. కేబుల్ క్లాత్ . డోర్ కటిన్స్ .ను కేంద్రీయ బండారు పథకం క్రింద .ప్రాంతీయ ఉప సంచాలకులు డాక్టర్ కైపు శ్రీని వాస్ రావు పంపిణీ చేశారు . ఈ పంపిణీ సందర్భంగా . కే జగన్మోహన డాక్టర్. డాక్టర్ కార్తీక్. సబార్డ్నెట్ రాము. డి ఇ ఓ సుష్మ.మరియుఆఫీస్ సిబ్బంది పాల్గొ న్నారు

Like
1
Search
Categories
Read More
Andhra Pradesh
తన కుమారుడిని తనకు ఇప్పించాలని ఓ తల్లి
కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. నంద్యాల జిల్లా డోన్ కు చెందిన పూజిత కు అనంతపురం...
By mahaboob basha 2025-09-09 05:51:18 0 332
Andhra Pradesh
ఆరోగ్యం కాలుష్యరహిత భవితకు సైకిల్ సవారి జిల్లా కలెక్టర్DG లక్ష్మీశ
*పత్రికా ప్రకటన* *ఎన్టీఆర్ జిల్లా, డిసెంబ‌ర్ 28, 2025*   *ఆరోగ్యం, కాలుష్య...
By Rajini Kumari 2025-12-28 09:51:47 0 112
Andhra Pradesh
కలెక్టరేట్లో నేడు కవయిత్రి ఆతుకూరి జయంతి
కవయిత్రి ఆతుకూరి మోల్లమాంబ (మొల్ల) జయంతి వేడుకలు శుక్రవారం ఉదయం 10 గంటలకు కలెక్టర్ కార్యాలయ...
By Boiena Rajesh 2026-03-13 04:50:53 0 157
Andhra Pradesh
గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి నా అజెండా ఎర్రగడ్డ వెంకట్రావు
*గన్నవరం నియోజక వర్గ అభివృద్ధియే నా అజెండా: యార్లగడ్డ వెంకట్రావు*   గన్నవరం నియోజకవర్గ...
By Rajini Kumari 2026-01-04 11:12:58 0 170
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com