శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం 18వ వార్షికోత్సవ

0
159

గౌలిపుర హనుమాన్ నగర్ ఫేస్-3, లో శీశీశీ బంగారు మైసమ్మ దేవాలయ లొ  18వ వార్షిక  మహోత్సవం బాగంగా ఈరోజ ఉదయం 5:30 నిలకు గణపతి పూజ,  ప్రధాన కలశ స్థాపన, అమ్మ వారికి ప్రత్యేక అభిషేకం,  అలంకరణ,  అర్చన  మహ హారతి మరియు ఉదయం 8:30 నిలకు దేవీ హోమం ఙరిగింది. అనతరం ప్రసాద విస్తరణ జరిగింది. సాయంత్రం 6 గలకు లలిత సహస్రనామ పారాయణం రాత్రి 7 : 30 నిలకు అమ్మ వారికి నక్షత్ర హరతి, కుంకుమరచన ఙరుబడును అని ఆలయ కమిటి సభ్యులు రావుల నరేందర్ గారు చెప్పిరు. ఈ కార్యక్రంలొ సానిక ప్రఙలు మరియు కామిటి సభ్యులు సంతోష్ గారు, యదగిరి చారి గారు, శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ చారి గారు, యశ్వత్ గారు తదితరులు పాల్గొన్న రు.

Search
Categories
Read More
Andhra Pradesh
నగరపాలక సంస్థ గుంటూరు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న ఆవులను క్లియర్ చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
నగర పాలక సంస్థ, గుంటూరు తేది: 24-12-2025 గుంటూరు నగరంలో ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ కి ఆటంకం...
By KOTESWARARAO KVSR 2025-12-24 12:33:15 0 230
Andhra Pradesh
Rajendra Prasad: 'పద్మశ్రీ' పురస్కారంపై ప్రకటన విడుదల చేసిన రాజేంద్ర ప్రసాద్m
కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారంపై నటుడు రాజేంద్ర ప్రసాద్ హర్షం ఇది తెలుగు హాస్యానికి,...
By Pagadala Venkateswar 2026-01-28 11:17:59 0 90
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com