ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.

0
83

మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని స్థానికులే స్ట్రెచర్‌పై తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి సిబ్బంది స్పందించకపోవడంతో, స్థానికులు స్వయంగా ముందుకు వచ్చి బాధితుడిని అత్యవసర విభాగానికి తరలించారు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా, మదనపల్లెలో చోటుచేసుకుంది.

Search
Categories
Read More
Telangana
శ్రీ మణికంఠ మహాపాదయాత్ర క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రతి  సంవత్సరము ఉగాది పండుగా రోజున శ్రీ మణికంఠ మహాపాదయరత్ర వారు వారు ప్రతి సంవత్సరం...
By Poloju Bhaskar 2026-03-19 10:57:25 0 136
Telangana
విద్యార్థుల ప్రగతిపై తల్లిదండ్రుల నిరంతర పర్యవేక్షణ అవసరం... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.
  మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ...
By Gangaram Rangagowni 2026-02-21 10:48:09 0 148
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com