పుంగనూరు: పుంగనూరులో రేపు అనగా 8 తేదీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అభివృద్ధి పనుల శంకుస్థాపన
Posted 2026-03-07 12:43:37
0
142
శనివారం, మార్చి 8, 2026న ఉదయం 11:30 గంటలకు పుంగనూరు టౌన్ మార్కెట్ నందు పలు అభివృద్ధి మరియు శంకుస్థాపన కార్యక్రమాలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చల్లా రామచంద్ర రెడ్డి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అన్నమయ్య జిల్లాలోని పుంగనూరులో జరగనుంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
రోడ్డు ప్రమాదంలో మరణించినా.. ఇంటర్లో సత్తా చాటిన విద్యార్థులు
Apr 13, 2026, ...
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
Removing a Director - Avoid Legal Mistakes That Cost
Removing a director from a company is a significant legal process that must comply with the...
Company Name Change Made Simple and Hassle-Free
Changing your company name is a strategic decision that can reflect business growth, rebranding,...
కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|
"వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:...