అనాథగా పెరిగి.. దాతల సాయంతో సివిల్స్ సాధించిన రాజశేఖర్.

0
87

అన్నమయ్య జిల్లా మదనపల్లి: నిమ్మనపల్లెకు చెందిన గోగులు రాజశేఖర్ యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో 920వ ర్యాంకు సాధించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాజశేఖర్, తన అక్క కృష్ణవేణి, మేనమామ, దాతల సహకారంతో ఢిల్లీలో ఎనిమిదేళ్లు కష్టపడి ఈ విజయం సాధించారు. ప్రస్తుతం వచ్చిన ర్యాంకుతో సంతృప్తి చెందకుండా, తన అసలు లక్ష్యమైన ఐఏఎస్ సాధన కోసం మరోసారి పరీక్ష రాస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నవారికి ఆయన విజయం గొప్ప స్ఫూర్తినిస్తుంది.

Search
Categories
Read More
Telangana
GHMC విభజన పూర్తి- ఏప్రిల్ 1 నుండి స్వతంత్ర పాలన. |
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) నుంచి విభజించబడిన మూడు మున్సిపల్...
By Sidhu Maroju 2026-03-29 13:53:25 0 83
Andhra Pradesh
వైయ‌స్సార్సీపీ కేంద్ర కార్యాల‌యంలో ఘ‌నంగా సావిత్రీ బాయి పూలే జ‌యంతి వేడుకలు.
జ‌యంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మ‌ల్లాది...
By John Baji 2026-01-03 11:32:16 0 168
Andhra Pradesh
ప్రముఖ ప్రవచనకర్త శ్రీ శ్రీ శ్రీ మద్దిపర్తి పద్మాకర్ గారి ప్రవచనం !!
కర్నూలు... ఆధ్యాత్మిక ప్రవచనాలతోనే యువతకు మార్గదర్శనం- మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ...
By Hari Krishna 2026-01-04 05:15:47 0 170
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com