భార్యపై భర్త పైశాచిక దాడి – ఇటుకలతో విచక్షణారహితంగా దాడి.

0
107

మదనపల్లె కుమారపురంలో గురువారం రాత్రి ప్రేమ వివాహం చేసుకున్న భార్య ఉమాదేవి (23)పై భర్త పవన్ కళ్యాణ్ ఇటుకరాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. కూలి పనులకు వెళ్లి ఆలస్యంగా వచ్చిందన్న నెపంతో, మద్యం మత్తులో ఉన్న భర్త ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ఇద్దరు ఆడపిల్లలున్న ఆ కుటుంబంలో భర్త తరచూ తనను వేధిస్తున్నాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
బుధవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-04-01 05:52:24 0 156
Telangana
నిజామాబాద్: వాహనలతో కిటకిటలాడుతున్న పెట్రోల్ బంకులు
నగరంలో ఒకసారిగా పెట్రోలు దొరకదు అనే వదంతులు రావటంతో ఒకసారిగా వాహనదారులు పెట్రోల్ బ్యాంకులకు...
By Sadaq Sadaq 2026-03-25 17:38:30 0 132
Andhra Pradesh
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టిడిపి మహిళ నాయకులు భేటీ
ఢిల్లీలో రేవంత్ రెడ్డి తో టీడీపీ మహిళా నేతల భేటీ.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి!   తెలంగాణ సీఎం...
By Rajini Kumari 2026-04-17 16:09:04 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com