రచ్చ బండ

0
227

ప్రస్తుత కాలంలో పూర్వం గ్రామాలలో.రచ్చబండ ల దగ్గర .చెట్ల క్రింద వివిధ సమస్యల పైన రాజకీయ పరిపాలన న్యా య వ్యవస్థ .తగాదాలు భూములు ఇళ్లు.కుటుంబ బాధ్యత న్యా యాలు. స్థానిక పోలీస్ స్టేషన్ కు పోనివ్వకుండా అక్కడికక్కడే న్యాయ తీర్పులు పంచాయతీలు మన పూర్వీకులు చేసేవారు. ఒకవేళ గ్రామ పెద్దలకు తే లియకుండా పోలీస్ స్టేషన్ కు వెళ్లిన నేపధ్యంలో గ్రామ పెద్దలు . మేము గ్రామ తీర్మానం చేసుకొంటాము. మీరు పట్టించు కోవద్దండీ అని పోలీసులకు చెప్పేవారు. పిదప గ్రామ తీర్పులు 5మంది లేదా 8మంది పెద్దలు సమక్షంలో జరిగేవి. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న విద్య. వైద్యం. ఆరోగ్యం. ఉపాధి. వంటి పథకాలు పై ఎంతైనా దృష్టి సారించాలని . మరియు మనిషికి సోమరి పోతూ లాంటి ఉచిత పథకాలు రద్దు చేయడం నిపుణ ల వాదన. ఓట్ల కోసం ఉచిత పథకాలు ప్రకటించే పార్టీలపై సుప్రీం కోర్టు చర్యలు చేపట్టాలని. మరొక వైపు మేధావుల కోరిక. గ్రామాలలో శ్రీరామ రాజ్యం పాలన ఇప్పుడు రావాలంటే డిల్లి నుండి గల్లి వరకు గ్రామాలలో నిరక్షరాస్యత . తెలియనితనం. శ్రీ విద్యా ప్రోచకం. తగాదా లు అప్పటికప్పుడే గ్రా మస్తులుచే తీర్పులు పరిస్కరించుకో వాళ్ళని. అధిక డబ్బులు. ఖర్చు పెట్టకుండా మోసాలకు గురి కాకుండా పంతాలు పట్టింపులకు పోకుండా తక్కువ ఖర్చుతో పూర్వం రచ్చబండ కార్యక్రమం జిల్లాకు ఒక గ్రామం దత్తత తీసుకొని పూర్వం రచ్చబండ కార్యక్రమం కొన సాగిస్తూ ఆ ఫలితంతో రాష్ట్ర మంత పాత పద్ధతిలో రచ్చబండ పథకం పెట్టాలని ప్రజలు అనుకుంటున్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
ఎమ్మెల్యే సుజనా చౌదరి గో సేవ
ఎమ్మెల్యే సుజనా చౌదరి గోసేవ..                 ...
By Rajini Kumari 2026-01-13 15:48:41 0 131
Telangana
మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి తాలూకా తలకొండపల్లి గ్రామపంచాయతి బద్నాపూర్ గ్రామం లో తోటపల్లి జంగయ్య...
By MERIGE MALLESH 2026-03-26 05:36:46 0 147
Andhra Pradesh
పుంగనూరు మండలంలో వివాహితపై అత్యాచారయత్నం కొత్తూరు మురళి
మంగళవారం సాయంత్రం కూలీ పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వివాహితపై రామానుజులు అనే వ్యక్తి...
By Kothuru Murali 2026-03-25 09:27:10 0 82
Andhra Pradesh
ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్
స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం...
By Mobbu Venkatramana 2026-01-31 11:51:23 0 415
Andhra Pradesh
మదనపల్లెలో హోటల్‌లో చోరీ.. నగదు, వస్తువులు అపహరణ.
మదనపల్లె మునిసిపల్ పార్క్ సమీపంలోని టీ డెన్ హోటల్‌లో శుక్రవారం రాత్రి దొంగలు చోరీకి...
By Pagadala Venkateswar 2026-03-28 12:18:06 0 80
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com