మత్తు పదార్థాలతో కుటుంబాలు చిన్నాభిన్నం

0
158

మత్తు పదార్దాలు వలన కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి మండలం పిరిడి గోకుల్ కళాశాలలో మంగళవారం మత్తు పదార్ధాలు, గంజాయి వలన కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గంజాయి, మత్తు పదార్థాలకు బానిస అయిన వారందరి కుటుంబాలు నాశనం అయ్యాయాన్నారు. ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Andhra Pradesh
రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
రాయచోటి నియోజకవర్గం. రామాపురం మండలం. (16-03-2026)   రామాపురంలో తెలుగుదేశం పార్టీ నూతన...
By Benguluri Madhubabu 2026-03-17 07:35:28 0 163
Andhra Pradesh
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ
మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున...
By Boiena Rajesh 2026-02-26 15:29:36 0 160
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com