సమాన జీతం - శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి

0
174

దిన కూలీలకు.హోటల్ లో పని చేసేవారికి. టైం స్కే ఎల్. మధ్యాహ్న భోజన కార్మికులు. అంగన్వాడీ కార్మికులు. వెలుగు సంగమిత్రలు. గోపాల మిత్ర లు. ఆశ వర్కర్లు.ఆరోగ్య మిత్రులు.గ్రీన్ అంబా సిటర్లు .పంచాయతీ కార్మికులు.అటెండర్లు. హాస్టళ్లు కార్మికులు .మున్సిపాల్.కార్పొరేషన్ కార్మికులు.పెయింటర్లు. సెక్యూరిటీ గార్డ్ కార్మికులు ఇంకా చెప్పు కొంటూ పోతే ఎన్నో రంగాలలో పని వారి నీ ఔట్ సోర్సింగ్. కాంట్రాక్టు.తాత్కాలికం. క ర్మ గా రా ల లో భ వ ణ నిర్మాణం. వివిధ రంగాలలో పని చేస్తున్న కార్మికులకు సమానమైన సమానమైన జీతాలు ఇవ్వా లని ఉత్తరాంధ్ర సీపీఐ నాయకులు పైడి తల్లి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక చట్టం ప్రకారం వేతనాలు గురించి రంగాల యాజమాన్యాన్ని కి సూచించాలని . అలా చేయని పక్షం లో పలు సంస్థల పై చర్యలు తీసుకో వా ల ని ఆదేశాలు ఇవ్వాలన్నారు. మరియు ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్. కాంటాక్ట్. డైలీ వెజ్. తాత్కాలిక కార్మి కులు శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని. వారికి సమానం.అలవెన్సులు అందించాలని. ప్రభుత్వం లో కాంట్రాక్టు ప్రక్రియ తొలిగించి ప్రభుత్వమే నేరు గా జీతాలు అందించాలన్నారు. ప్రభుత్వం అలసింపక పోతే . అమలు చేయక పొతే భవిష్యత్తు ప్రాణ లిఖ ద్వారా కార్యా చరణ వారి తరుపున పోరాటం హక్కులు సాధించుకొంటా మని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: రైతులు సబ్సిడీ పొందవచ్చు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలంలో బంతి, చామంతి, రోజా వంటి విడిపూల సాగులో ధరలు పడిపోవడంతో రైతులు...
By Kothuru Murali 2026-01-20 14:55:49 0 128
Andhra Pradesh
మదనపల్లి: నేడు విద్యార్థులకు అవగాహన సదస్సు.
యువత, విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిస కాకుండా అవగాహన కల్పించేందుకు గురువారం సర్వోదయ డి...
By Pagadala Venkateswar 2026-02-12 04:43:02 0 85
Andhra Pradesh
12 కోట్లు సహాయనిధి మంజూరు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్
ఇప్పటివరకు రూ.12 కోట్ల సీఎం సహాయనిధి మంజూరు.   -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు....
By Rajini Kumari 2025-12-31 10:45:33 0 334
Andhra Pradesh
పుంగనూరు నియోజ క వర్గం : రథసప్తమి వేడుకలకు సర్వం సిద్ధం.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు దేవళంపేటలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద...
By Kothuru Murali 2026-01-25 11:48:08 0 121
Andhra Pradesh
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు
రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. దొనకొండ...
By Chennaiah Kati 2026-03-08 08:22:45 0 133
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com