మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.

0
88

మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నప్పటికీ, తన పేరుతో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తిని కొట్టేయడానికే ఈ కుట్ర జరిగిందని సయ్యద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ను సోమవారం కలిసి బాధితుడు న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Telangana
Justice for Sale: When Police department Silence Turns Public Suffering into Paid Packages
    Is the police department today a symbol of confidence—or a source of fear?...
By Reshma Mohammed 2025-12-27 04:48:31 0 418
Andhra Pradesh
రామసముద్రంలో వైసీపీ గ్రామ అధ్యక్షుల నియామకం.
రామసముద్రం మండలం పెద్ద కురపల్లి, కురిజాల పంచాయతీల్లో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి, వైసీపీ గ్రామ...
By Pagadala Venkateswar 2026-01-27 09:14:06 0 102
Andhra Pradesh
బద్వీడు అభివృద్ధి-NDN కూటమితో సరికొత్త మార్గం
బద్వీడు అభివృద్ధి – NDA కూటమితో సరికొత్త మార్గం!”   పెద్దారవీడు మండలం...
By Chennaiah Kati 2026-01-15 07:10:10 0 193
Andhra Pradesh
మదనపల్లెలో ఘర్షణ.. 15 మందిపై కేసు నమోదు.
మదనపల్లె మండలంలోని కోళ్లబైలు గ్రామం జగనన్న కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణపై ఇరువర్గాలకు...
By Pagadala Venkateswar 2026-03-24 03:28:09 0 96
Tamilnadu
Tamilnadu tvk party
మహిళా దినోత్సవ వేడుకల్లో టీవీకే అధినేత విజయ్ వరాలు మా ప్రభుత్వం వచ్చాక మహిళలకు నెలకు రూ.2500...
By G k Nookala 2026-03-07 18:00:11 0 94
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com