మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.

0
89

మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను బతికే ఉన్నప్పటికీ, తన పేరుతో నకిలీ డెత్ సర్టిఫికెట్ సృష్టించారని ఆయన ఆరోపించారు. తన ఆస్తిని కొట్టేయడానికే ఈ కుట్ర జరిగిందని సయ్యద్ ఖాన్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కలెక్టర్ నిశాంత్ కుమార్ ను సోమవారం కలిసి బాధితుడు న్యాయం చేయాలని వేడుకున్నారు. అధికారుల తీరుపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గం:భర్తకు మద్యం ఇస్తున్నావని ప్రశ్నించిన మహిళపై దాడి
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం తమ్మి నాయన పల్లికి చెందిన భూలక్ష్మి (56)పై...
By Kothuru Murali 2026-02-07 08:43:51 0 83
Andhra Pradesh
బి సి వై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్
చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణంల ో మంగళవారం బీసీవ ై పార ్ ట ీ వ్యవస్థాపక అధ్యక్షులు రామచంద ్ ర...
By Kothuru Murali 2025-12-24 04:36:04 0 157
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com