పుంగనూరు: గుండెపోటుతో విలేఖరి మృతి

0
109

పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం సరస్వతీపురానికి చెందిన సీనియర్ రిపోర్టర్ జగదీష్ సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. ఆయన పలు పత్రికలతో పాటు సోషల్ మీడియా ఛానల్ రిపోర్టర్ గా విధులు నిర్వహించారు. ఆయన మృతి పట్ల పలువురు జర్నలిస్టులు, విలేకరులు, వివిధ పార్టీల నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
రౌడీ షీటర్ జిల్లా బహిష్కరణ !! కర్నూలు ఎస్పీ
కర్నూలు : కర్నూలు జిల్లా...* వడ్డే తులసి కుమార్ పై జిల్లా బహిష్కరణ ఉత్తర్వుల జారి...*...
By Hari Krishna 2025-12-27 16:18:03 0 163
Telangana
రైల్వే స్టేషన్ వచ్చామా..!! చెత్త డంపింగ్ యార్డ్ వచ్చామా..!?
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బొలారంబజార్.    బొలారం బజార్ రైల్వే స్టేషన్: చెత్తతో...
By Sidhu Maroju 2025-09-04 09:43:54 0 353
Telangana
బొల్లారం రైల్వే స్టేషన్ కు "అమృత్" కళ : ఎంపీ ఈటల మాస్టర్ ప్లాన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్...
By Sidhu Maroju 2026-03-13 11:39:28 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com