ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశాo
Posted 2026-01-28 11:57:17
0
172
చీరాల: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసన సభ వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ (BC-welfare) జాయింట్ కమిటీ సమావేశానికి చైర్మన్ బీద రవిచంద్ర గారు మరియు కమిటి సభ్యులు నరసరావుపేట శాసన సభ్యులు చదలవాడ అరవింద బాబు గారు, కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ గారు, పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ గార్ల తో కలిసి పాల్గొన్నాను.
ఈరోజు అసెంబ్లీ హాల్ నందు గల కాన్ఫరెన్స్ హాల్ నందు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమలు గురించి బీసీ సంక్షేమ స్కూల్స్ ప్రీ మెంట్ హాస్టల్స్. పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్. ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్. తల్లికి వందనం. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలు. ఎన్టీఆర్ విదేశీ విద్య. ఏపీ బీసీ స్టడీ సర్కిల్స్. బీసీ హాస్టల్స్ మరియు రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు. బీసీ భవనాలు కమ్యూనిటీ హాల్ నిర్మాణలు. ఎస్ ఆర్ శంకర నాలెడ్జి సెంటర్ లు సంబంధించినటువంటి విద్యా పథకాలు మరియు BC లాకు మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలుమీద మాట్లాడం జరిగింది.
ఈ కార్యక్రమానికి శాసనసభ అధికారులు మరియు బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ మరియు అధికారులు పాల్గొన్నారు.
#Narendra
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నిజామాబాద్: ఏప్రిల్ 25 కొత్తపార్టీ ప్రకటన
ఏప్రిల్ 25వ తేధిన తాన పార్టిని ప్రకటిన్చానున్నట్లు నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, జాగృతి...
శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు రధసప్తమి శుభాకాంక్షలు,భారత్ ఆవాజ్ ఛానెల్ యాజమాన్యo,
అనుచిత పోస్టులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ఫిర్యాదు.
మదనపల్లికి చెందిన కార్ల వ్యాపారి ఖాదరవల్లి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, స్వాతంత్ర్య సమరయోధుడు వీర...
అభిమానులకు, కూటమి శ్రేణులకు ధన్యవాదాలు తెలిపిన చినబాబు.
తెలుగు రాష్ట్ర యువత అధికార ప్రతినిధి శ్రీరామ్ చినబాబు ఆదివారం మదనపల్లె నియోజకవర్గ ప్రజలకు,...
చీరాలలో రహదారి భద్రతపై శక్తి టీం భారీ అవగాహన
చీరాల పట్టణంలోని వాహనదారులు రహదారి నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత సమాజానికి సహకరించాలని చీరాల సబ్...