పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు

0
200

* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం.

* ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందిస్తున్నాం.

* 67 లక్షల మందికి ఏడాదికి 33 వేల కోట్ల ను వ్యయం చేసి పెన్షన్ అందిస్తు్న్నాం

* గతంలో ఒక్క నెల పెన్షన్ తీసుకోకపోయినా తీసేశారు. ఇప్పుడు మూడు నెలలది ఒకేసారి తీసుకునేలా వెసులుబాటు ఇచ్చాం

* గత పాలనలో రౌడీయిజం పరాకాష్టకు చేరింది. 

* అకారణంగా నన్ను జైల్లో పెట్టారంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి

* వాళ్లు అరెస్టు చేసి జైల్లో పెట్టినా నేను కుంగిపోలేదు. ప్రజా పోరాటంలో ఎక్కడా అలసి పోలేదు

* రాష్ట్రాన్ని బాగుచేయడానికే పవన్ కల్యాణ్, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి సుపరిపాలన అందిస్తు్న్నాం

* ప్రజలు ఇచ్చిన నిర్ణయంతోనే వెంటిలేటర్ పై ఉన్న ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాం. 

* గూగు్, టీసీఎస్, కాగ్నిజెంట్, లాంటి సంస్థలు ఉత్తరాంధ్రకు వస్తున్నాయి. 

* భోగాపురం విమానాశ్రయం కూడా విజయనగరంలో పూర్తి కావొస్తోంది

* ఉమ్మడి 3 జిల్లాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. 

* గిరిజన యూనివర్సిటీని కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. 

* ఉత్తరాంధ్రలోని తీర ప్రాంతంలో అరుదైన ఖనిజాలు కూడా ఉన్నాయి. 

* ఫ్యాక్టరీలు వస్తే మన దగ్గరే యువతకు ఉద్యోగాలు వస్తాయి

* గత ప్రభుత్వంలో భూ రికార్డులు తారుమారు చేశారు. 

* అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి రీసర్వే చేస్తున్నాం

* క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్ల తో పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నాం

* 2019-24 మధ్య తిరుమల లడ్డూలకు, ఇప్పటి తిరుమల లడ్డూలకు తేడా గమనించారా.?

* దేవుడి పవిత్రను దెబ్బతీయడానికి గత పాలకులు ప్రయత్నించారు.

* కెమికల్ తో నెయ్యి తయారు చేసి దేవుడికి నైవేద్యం పెట్టారంటే ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధ చేసుకోవాలి

* చేసిన తప్పును ఎదుటి వారిపై వేసి తప్పించుకోవాలని చూశారు. అందుకే దీనిని ప్రస్తావించాల్సి వస్తోంది.

* ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీకి రారు. 10శాతం సీట్లు కూడా రాకుండా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది

* ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్నారు. అడ్డదారుల్లో మాట్లాడటంతో పాటు దౌర్జన్యం చేస్తున్నారు.

* రాష్ట్రంలో రౌడీలకు చోటు లేదు. గంజాయి బ్యాచ్ ను కూడా తీవ్రంగా హెచ్చరిస్తున్నా

*సీఎం చంద్రబాబు*

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: కార్మికుల జిత లు సెలంచకపోవడం బాధకరం
పండగ సమయంలో మున్సిపాల్ కార్మికుల వేతనాలుచెల్లించుకోవడం బాధా కరమణి ఎఐ టి యుసి జిల్లాప్రధాన...
By Sadaq Sadaq 2026-03-19 17:45:47 0 148
Andhra Pradesh
ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం: స్థానికులే బాధితుడికి ఆసరా.
మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని...
By Pagadala Venkateswar 2026-03-09 09:18:20 0 113
Andhra Pradesh
పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ధను (17) అనే యువకుడు...
By Kothuru Murali 2026-05-03 16:30:26 0 74
Telangana
AVN lake field global school inauguration
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏవీఎన్ లేక్‌ ఫీల్డ్ గ్లోబల్ స్కూల్ ప్రారంభోత్సవంలో...
By G k Nookala 2026-04-03 15:41:35 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com