చంద్రం పాలెం లో జాతీయ సైన్స్ దినోత్సవం

0
225

విశాఖ పట్నం జిల్లా విశాఖ రూరల్ చిన గదిలి మండలం చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం అత్యంత వైభోగంగా జరుపుకున్నారు.సీవీ రామన్ గారు రామన్ అపెక్ట్ దృగ్విషయం కనుగొన్న రోజు అని ప్రధానోపాధ్యాయులు మలుగు వెంకట్రావు గారు చెప్పారు.మూడు వేల అరవై మంది విద్యార్ధిని.విద్యార్థులు .100మంది ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలకు వ్యాచ రచన పోటీలు. క్విజ్ పోటీలు 30మంది పిల్లలు. వకులత్వం. ప్రాజెక్టులు జరిగాయి. ముందుగా సివి రామన్ పోటో కు పూలమాల వేసి ఆయన సాధించిన అంశాలను పిల్లలకు చక్కగా వివరించారు నిత్య జీవితంలో సైన్స్. ఏ ఐ ప్రాధాన్యత గురించి వివరించారు. అనంతరం వివిధ కార్యక్రమాల పోటీలు నిర్వహించి పిల్లలకు బహుమతులు అందజేసారు. ఈ కార్యక్రమంలో స్టాఫ్ సెక్రటరీ లు సంగు శ్రీనివాస రావు. అడ రీ లక్ష్మి హాజరైనారు

Search
Categories
Read More
Telangana
తన గురువు డా. జైశెట్టి రమణయ్య గారి మరణం పట్ల కేసీఆర్ సంతాపం.
తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ డా. జైశెట్టి...
By Ponnala Srinivasrao 2026-03-28 01:52:43 0 116
Andhra Pradesh
రైతుగా మారిన రాష్ట్ర జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు
పశ్చిమగోదావరి జిల్లా-పాలకొల్లు.    మంత్రి నిమ్మల రామానాయుడు స్క్రోలింగ్ పాయింట్లు....
By Rajini Kumari 2025-12-26 09:53:24 0 149
Andhra Pradesh
*జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*
🎋 *జిఎంసి సంక్రాంతి సంబరాలతో సంతోషాలు నిండుగా*  🎋 *ఈ నెల 11 నుండి ఎన్టీఆర్ స్టేడియంలో...
By John Baji 2026-01-11 05:08:58 0 141
Andhra Pradesh
మదనపల్లె: కృష్ణుడి ఆలయంలో భారీ చోరీ.
మదనపల్లె అనపగుట్ట శ్రీకృష్ణుడి ఆలయంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు ప్రవేశించి బీభత్సం సృష్టించారు....
By Pagadala Venkateswar 2026-02-24 08:01:37 0 100
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com