హంద్రీ-నీవా కాలువ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం.

0
99

మదనపల్లి మండలం వలసపల్లి రెవెన్యూ పరిధిలో శుక్రవారం అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం లభ్యమైంది. 150 మైలు సమీపంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద ఉన్న ఒక చిన్న గుంతలో ఈ మృతదేహాన్ని గుర్తించారు. ఎవరో హత్య చేసి ఇక్కడ పాతిపెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెవెన్యూ అధికారి నాగేశ్వర్ ఫిర్యాదుతో తాలూకా సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధారాల కోసం శనివారం డాగ్ స్క్వాడ్‌ను రప్పిస్తున్నారు. మృతదేహం వద్దనే సిబ్బంది కాపలా కాస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎన్టీఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో ఆనందంగా ఉంది హీరో నాగార్జున
*ఏఎన్ఆర్ పుట్టిన గడ్డ గుడివాడ రావడం నాకెంతో భావోద్వేగంగా ఉంది:హీరో నాగార్జున*   *ఘనంగా...
By Rajini Kumari 2025-12-17 08:38:22 0 189
Telangana
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగావాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా
వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం
By Thodupunuri Visweswarrao 2026-01-20 12:53:12 0 337
Andhra Pradesh
పూలు నియోజకవర్గం :చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మ ఊరేగింపు భారీగా జరిగింది.
చౌడేపల్లిలో రాములవారు, సీతమ్మల ఊరేగింపు కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో RGY...
By Kothuru Murali 2026-03-29 07:27:57 0 128
Andhra Pradesh
Nara Lokesh: ఏపీకి రావాలంటూ ఫిన్‌టెక్, ఏఐ, గ్రీన్ ఎనర్జీ సంస్థలకు ఆహ్వానం... దావోస్‌లో వ్యాపార దిగ్గజాలతో లోకేశ్ చర్చలు.
దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మంత్రి లోకేశ్ బిజీబిజీ విశాఖలో టెక్నాలజీ...
By Pagadala Venkateswar 2026-01-21 14:39:02 0 116
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com