*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ కార్యక్రమం

0
196

*రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు* 

*యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గౌ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారి ఆదేశానుసారం*

*మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలంలోని హస్సానబాద్ గ్రామంలో సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన క్లస్టర్ 8 కో కన్వీనర్ మరియు ఒంగోలు పార్లమెంట్ TNTUC ప్రధాన కార్యదర్శి పసుపు సైనికుడు ఈదర మల్లయ్య దోర్నాల మండల యస్సీ సెల్ అధ్యక్షుడు యలకపాటి చెంచయ్య తదితరులు పాల్గొన్నారు*

Search
Categories
Read More
Andhra Pradesh
కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం
విజయవాడ నగరపాలక సంస్థ  08-05-2026     *కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*...
By Rajini Kumari 2026-05-08 13:46:09 0 83
BMA
Local Newsrooms Turn to Non-Profit Models for Survival
As traditional advertising revenues continue to dry up globally, local reporters are finding a...
By Dunna Jessicaruth 2026-05-20 06:03:31 0 25
Andhra Pradesh
గూడూరు నగర పంచాయత్ లొ మునగాల
మునగాల జ్యోత్స్నా 7ఇయర్స్ సురేంద్ర కొతగేరి రోడ్ వీధి ము నా గాలా రోడ్ డెంగీ పొడిటివ్ కేసు ని...
By mahaboob basha 2025-06-19 14:42:14 1 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com