ప్రాంతీయ ఉప సంచాలకులు ఆకస్మిక తనిఖీ

0
256

విశాఖ పట్నం జిల్లా భీమిలి ప్రభుత్వ హాస్పిటల్ ఆవరణం లో ఉన్న ఆయుష్ శాఖ ఆసుపత్రిలో సుమారు 30 లక్షల రూపాయలతో నిర్మా ణం చేస్తున్న తరుణంలో కొత్త భవ నా న్నీ   ప్రాంతీయ  ఆయుష్ శాఖ ఉప సంచాల కులు జోనల్ - 1 డాక్టర్ కైపు శ్రీని వాస రావు ఆకస్మిక తనిఖీ చేశారు . అందులో భాగంగా భవనం నిర్మాణం జరుగుతున్న సమయం లో నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ పనులు చాలా చక్కగా జరగాలని. గోడలు పై కప్పు నిర్మా నాలను ఆ రా తీశారు. నాణ్యమైన కట్టడాలు చేపట్టాలని లేకపోతే బిల్లులు కావని. అతి త్వర గా భవనం పూర్తి చే యాలని కాంట్రాక్టర్ . కూలీలకు సూచించారు. ఆయన వెంట డాక్టర్ శ్రీదేవి. ఎం యన్ ఓ వినోద్ కుమార్ ఆఫీసు సబార్డ్ నెట్ రాము. ఉన్నారు 

Search
Categories
Read More
Andhra Pradesh
తూరంగిలో పీ.టి. స్కూల్ గోల్డెన్ జూబిలీ వేడుకలు ఘనంగా
కాకినాడ సమీపంలోని తూరంగి గ్రామంలో ఉన్న పీ.టి. స్కూల్ (Preachers Training School) స్థాపనకు 50...
By Ratna Sekhar 2026-03-05 18:14:19 0 438
Telangana
ఈ నెల 10 నుంచి టీసీసీ ఎగ్జామ్స్
TG: రాష్ట్రంలో టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(TCC) పరీక్షలు ఈ నెల 10 నుంచి 13వ తేదీ వరకు...
By Mitappaly Shiavji 2026-01-05 01:08:45 0 277
Andhra Pradesh
అనంతపురం: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యం... జిల్లా అంతటా డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు  జిల్లా ఎస్పీ శ్రీ పి....
By Eslavath RameshNaik 2026-01-23 11:22:02 0 264
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com