మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా300 మందికి అన్నదానం షేక్ షేక్షావలి సేవ స్పూర్తి ప్రశంసనీయం

0
110

మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలం 

 దోర్నాల మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా రంజాన్ సందర్భంగా 300 మందికి అన్నదానం – షేక్ షేక్షావలి సేవా స్పూర్తి ప్రశంసనీయం

మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలానికి చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు షేక్ షేక్షావలి గారు గత నాలుగు సంవత్సరాలుగా పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సేఫ్టీ డ్రైవర్స్ సంఘం అధ్యక్షుడిగా, స్టేట్ హ్యూమన్ రైట్స్ కార్యకర్తగా మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక విభాగమైన టి యు సి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన సమాజ సేవలో చురుకుగా పాల్గొంటున్నారు.

ప్రతి సంవత్సరం సుమారు 300 మందికి పైగా ఆర్థికంగా బలహీన వర్గాలకు స్వయంగా ముందుండి భోజనాన్ని ఏర్పాటు చేసి పంపిణీ చేస్తున్నారు. రంజాన్ మాసం ఆత్మస్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. అవసరంలో ఉన్నవారికి అండగా నిలవడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు షేక్షావలి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వారి బృంద సభ్యులు కూడా సమాన ఉత్సాహంతో పాల్గొని ఏర్పాట్లను విజయవంతంగ

Search
Categories
Read More
Andhra Pradesh
Manikumar: పండుగ పూట అన్నమయ్య జిల్లాలో విషాదం.. పందెం కట్టి మద్యం తాగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు టెక్కీలు.
అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లిలో ఘటన పందెం కట్టి మద్యం తాగడంతో అపస్మారక స్థితిలోకి టెక్కీలు...
By Pagadala Venkateswar 2026-01-19 06:41:32 0 112
Telangana
యూత్ కాంగ్రెస్ బలోపేతానికి ఎగ్జిక్యూటివ్ మీటింగ్... యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్.
మెదక్ జిల్లా యూత్ కాంగ్సెస్ అసెంబ్లీ అధ్యక్షులు చార్ల సందీప్ గారి అధ్యక్షతన నర్సాపూర్...
By Gangaram Rangagowni 2025-12-28 12:42:21 0 153
Telangana
పట్టాలెక్కిన ప్రగతి: ప్రయాణికులకు ఇక సాఫీ ప్రయాణం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : (భారత్ ఆవాజ్ ప్రతినిధి)    మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజల...
By Sidhu Maroju 2026-01-28 05:58:00 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com